Saturday, 14 April 2012

భూమాతకి సిగ్గుచేటు

ఆడది ఈ సృష్టికి ఒక తల్లి

ఆడది అన్న పదం లేనిదీ ఈ యొక్క జగతికి జననం అన్నది లేదు ఒక్క మరణం తప్ప.

ప్రతి పుట్టుకకు కారణం తల్లి కానీ ఆ తల్లి కన్నపేగుని కలుస్తున్నారు.

ఏ దేశం ఎగిన ఎందుకాలిడినా,   పిటమేక్కినా, ఎవ్వరేననిన,
పొడరానితల్లి భూమిభారతిని అని అన్నాడు మన కవి,
శ్రీ రాయలప్రోలు సుబ్బారావుగారు.

కానీ 

ఏది నా దేశ ప్రగతి ఏది మన దేశం యొక్క జాగృతి పుట్టిన పసిగుడ్డును చంపడమా.....!

ఒక వైపు అక్రమాలు, పరాక్రమాలు ఎక్కువై నా ఈ దేశం ఎప్పుడు బాగుపడుది అను తరుణంలో  మరి ఇంత అరచాకమా...!

మువ్వన్నలరని పసికందును నిలువేతున్న పోట్టనపెట్టుకున్నావ్ తను అడజేన్మనేత్తడమే పాపమా..!
నివు ఒకతల్లికే పుట్టవన్న మాటని మరిచావా..!


ఒకరోజుకి 24  గంటలు గడవనిదే ఒక రోజు ఎలాపుర్తికదో ఈ లోకంలో అడ పుట్టుక లేనిది సృష్టి ముందుకునడవదు అన్న సత్యాన్ని గ్రహించాలి.

ఒక్కక్షణం ఆలోచించడి మనం చేసే పని ఏంటి అని దయచేసి ఒక పసిగుడ్డుని చంపకండి.



పుట్టిన బిడ్డ అడ మగ అన్నది ముక్యం కాదు మనం మన రక్తం పంచుకుపుట్టిన బిడ్డని ఎలాపెంచాలి అని ఆలోచిద్దాం తన బంగారు భావిషతుకి భాటవేద్ధం.


ఒక కోడిపెట్ట తన పిల్లలపై కన్నేసిన రాబదువుతో తన ప్ర్రానాలకి తెగించి పోరాడుతుంది తన పిల్లలని రక్షించుకుంటుంది. 

మనం మానవులమై కనీసం మనిషిల ఆలోచిద్దాం మనపిల్లకి బంగారు బావిశాత్తునిద్దం 


మీ పాదాలకు నమస్కరించి చెప్తున్నా

కనీసం తనకంటూ ఒక దారిని చూపండి ప్లీజ్.









మీ మిత్రుడు 

No comments:

Post a Comment