భారత త్రివర్ణ పతాక ఆవేదన....
నా దేశ భావి భారతా పౌరులారా....!
నా దేశానికి స్వతంత్రం తీసుకురావడానికి తమ రక్తం ధారపోసి ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను కూడా అర్పించారు.
దేశాబవిషతుకోసం తెల్లదోరాలని తరిమి తరిమి కొట్టారు....
ఆనాడు నా దేశ ప్రజల ఆనందాన్ని చూసి గర్వపడ్డాను...
దేశ ప్రగతిని దేశ గౌరవాన్ని చాటి నా భారతా దేశ చిహ్నంగా నన్ను గాలిలో ఎగరవేస్తే ఎంతో ఆనందంగా రెపరెపలాడుతూ ఆకాశాన్ని అంటేల ఎగురుతుంటే....
ఎందరో గొప్ప గొప్ప విరులు త్యగాముర్తులు విరానరులు చేసిన సలంకి అలుపెరగకుండా అలాగే గాలిలో నిత్యం దేశమంతటా ఎగరలనుకున్నాను..
ఆ త్యగాముర్తులందరికీ నే సలాం చెప్తున్నాను......
కానీ
ఆ త్యగాముర్తులు చెప్పిన విధానాలు మరిచి..
నా దేశ పౌరులే ఒకరినొకరు చంపుకుంటూ....
అహింస మార్గంలోనే నడుస్తూ....
అశాంతి వాతావరణంలో....
స్వచమైన త్రివర్ణ పతాకంలోని మూడు రంగులకి అర్థంకూడ తెలియని
స్వార్థ రాజకీయనాయకులు నన్ను నా దేశాన్ని వాడుకుంటున్నారని తెలిసి.
నాదేశ ప్రజలని హింసించిన చేతులతో నన్ను గాలిలోకి ఎగరవేసి స్వలాభాన్ని ఆశిస్తున్నారని తెలిసి
ఎగరలేక వాలిపోయి తలదిన్చుకున్నాను...
మల్లి నాదేశం మారాలని, నా దేశ ప్రజలు మారాలని మల్లి నేను ఆనందంగా గాలిలో ఎగిరే రోజు రావాలని కోరుకుంటూ...!
మీ
భారతాదేశ త్రివర్ణ పథకం
ప్రతి భారతీయుడు ఆలోచిస్తాడు అన్న ఊదేశంతో మీ ప్రతాప్
No comments:
Post a Comment