Thursday, 5 July 2012

64 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో..




64 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో..
గొప్ప సంస్కృతిని పోదిగివున్న ఈ పసిడి దేశంలో...
భుతల్లి గర్భశోకం ఎందుకు పెడుతుంది....
తనబిడ్దల ఆకలిని తను ఎందుకు తిర్చలేకపోతుంది...
కన్నతల్లి కంట శోకం బిడ్డకి శాపంగా మారింది.
తల్లి కడుపునపుట్టి తల్లి రొమ్మును తన్నిన ఈ రాజకీయ పార్టిలు ఇలాగే ఉన్నతకాలం ఆ తల్లి శోకం 
ఆగనిది పిల్లాడి ఆకలి తీరనిది. 

జై భారతమాత...



                                                                                                                 ప్రతాప్
 

No comments:

Post a Comment